ఆ హాస్పిటల్ డైరెక్టర్ పదవీ విరమణ తర్వాత కూడా హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయిందట. ఫలితంగా అతడికి 15 ఏళ్లుగా జీతం పడుతూనే ఉంది. ఇలా రూ.5,38,000 పౌండ్లు (రూ.4.85 కోట్లు) జీతాన్ని అతనికి చెల్లించడం జరిగింది. ఇక గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో విధులకు వెళుతున్న ఉద్యోగుల జాబితా తయారీ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అతడి తోటి ఉద్యోగులు కూడా షాకయ్యారు. అతడు హాజరుకాకపోయినా జీతం ఎలా చెల్లించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.ఈ విషయం తెలియగానే అతడిని విధుల నుంచి తొలగించారు. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. హెచ్ఆర్లోని ఆరుగురు మెనేజర్లను విచారించారు. ఆ విభాగంలో ఎవరైనా అతడికి సహకరించి ఉండవచ్చని భావిస్తున్నారు.ఇక పోలీసులకి ఫిర్యాదు చెయ్యగా వారు అతడి అటెండెన్స్, శాలరీ రికార్డులు, తొటి ఉద్యోగులు స్టేట్మెంట్లను సేకరించింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
ఆ హాస్పిటల్ డైరెక్టర్ పదవీ విరమణ తర్వాత కూడా హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయిందట. ఫలితంగా అతడికి 15 ఏళ్లుగా జీతం పడుతూనే ఉంది. ఇలా రూ.5,38,000 పౌండ్లు (రూ.4.85 కోట్లు) జీతాన్ని అతనికి చెల్లించడం జరిగింది. ఇక గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో విధులకు వెళుతున్న ఉద్యోగుల జాబితా తయారీ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అతడి తోటి ఉద్యోగులు కూడా షాకయ్యారు. అతడు హాజరుకాకపోయినా జీతం ఎలా చెల్లించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.ఈ విషయం తెలియగానే అతడిని విధుల నుంచి తొలగించారు. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. హెచ్ఆర్లోని ఆరుగురు మెనేజర్లను విచారించారు. ఆ విభాగంలో ఎవరైనా అతడికి సహకరించి ఉండవచ్చని భావిస్తున్నారు.ఇక పోలీసులకి ఫిర్యాదు చెయ్యగా వారు అతడి అటెండెన్స్, శాలరీ రికార్డులు, తొటి ఉద్యోగులు స్టేట్మెంట్లను సేకరించింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.