కరోనా ఒకవైపు ప్రబలుతున్న కూడా జనాలను  సోషల్ మీడియాలోని వీడియో లు తెగ నవ్విస్తున్నాయి.. ముఖ్యంగా కరోనా సమయం లో జరిగే పెళ్ళిళ్ళకు సంబంధించిన వీడియోలు.. ఇప్పుడు కూడా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియా లో చర్చ నీయాంశంగా మారింది. మన దేశ వివాహాలు సాంప్రదాయాలకు, సరదాలకు పెట్టింది పేరు.. ఘటనల ను చిరస్మరణీయం గా గుర్తుంచుకోవడానికి చూస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటన లపై కొన్ని సార్లు ప్రశంసలు కురుస్తుంటాయి.


ఇక కొన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందరినీ ఆష్చర్యాని కి గురి చేస్తాయి. అలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. వధువు కు ఇష్టం ఉందా లేదా అని తెలుసు కోకుండా జరిగే పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో ఈ వీడియో ను చూస్తె మీకే అర్థమవుతుంది. పెళ్లి మండపంలో సరిగ్గా కళ్యాణ పూలదండలను మార్చుకోవల్సిన సమయంలో వారి ఆచారం ప్రకారం ఒకరికి మరొకరు స్వీట్ తినిపించుకోవల్సి ఉంటుంది. ముందుగా పెళ్లి కూతురు తినిపిచాలి.. ఇక్కడే అసలు విషయం బయట పడింది. ఎదో రకంగా తినిపించాలని ముందుకు వచ్చింది.


అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వదువు తినిపిస్తున్న స్వీట్ తినేందుకు పెళ్లి కుమారుడు కొద్ది గా ఆలస్యం చేస్తాడు.. ఇక అంతే అసలే పెళ్ళంటే ఇష్టం లేని వధువుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నువ్వు వద్దు ఏమొద్దు అంటూ స్వీట్ ను పెళ్ళి కొడుకు ముఖం పై విసిరి కొట్టింది. ఇది చూసిన ఇరు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏదేమైనా, వధువు యొక్క సహనానికి పరీక్షలా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లొ తెగ ట్రెండ్ అవుతుంది. వీడియో ను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల మంది చూసారు.. వేల మంది కామెంట్లు పెట్టారు..మొత్తంగా ఈ వీడియో భలే ఫెమస్ అవుతుంది..
 

మరింత సమాచారం తెలుసుకోండి: