వెంటనే వాళ్లు ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆదివారం రోజు నుంచి ప్రజలు ఆ షాపు ముందు క్యూ కట్టారు. చేపలు కొనుగోలు చేసిన వారికి పెట్రోల్ కోసం కూపన్లను కూడా ఇచ్చారు. చేపల షాపు ఓనర్ మాట్లాడుతూ తన షాపులో చేపలు కొనుగోలు చేసేవారు కనుమరుగయ్యారని తెలిపాడు. కొన్ని రోజుల నుంచి వ్యాపారం సవ్యంగా సాగడం లేదని తెలిపాడు. దీంతో చేపలు చాలా మంది 500 రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, తాము 500 రూపాయల కంటే ఎక్కువ ధరకు చేపలను అమ్ముతున్నట్లు తెలిపాడు. ఇదేవిధంగానే దిండిగల్లోని ఓ మాంసాహార షాప్ కూడా ఈ మాదిరిగానే ఆఫర్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ అనంత్ మటన్ దుకాణంలో ఒక కిలో మటన్ కొంటే రూ.100 విలువ చేసే ఒక వెండి పాత్రను రూ.690 తగ్గింపు ధరకే ఇస్తున్నట్లు ఆఫర్ ను ప్రకటించారు.
వెంటనే వాళ్లు ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆదివారం రోజు నుంచి ప్రజలు ఆ షాపు ముందు క్యూ కట్టారు. చేపలు కొనుగోలు చేసిన వారికి పెట్రోల్ కోసం కూపన్లను కూడా ఇచ్చారు. చేపల షాపు ఓనర్ మాట్లాడుతూ తన షాపులో చేపలు కొనుగోలు చేసేవారు కనుమరుగయ్యారని తెలిపాడు. కొన్ని రోజుల నుంచి వ్యాపారం సవ్యంగా సాగడం లేదని తెలిపాడు. దీంతో చేపలు చాలా మంది 500 రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, తాము 500 రూపాయల కంటే ఎక్కువ ధరకు చేపలను అమ్ముతున్నట్లు తెలిపాడు. ఇదేవిధంగానే దిండిగల్లోని ఓ మాంసాహార షాప్ కూడా ఈ మాదిరిగానే ఆఫర్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ అనంత్ మటన్ దుకాణంలో ఒక కిలో మటన్ కొంటే రూ.100 విలువ చేసే ఒక వెండి పాత్రను రూ.690 తగ్గింపు ధరకే ఇస్తున్నట్లు ఆఫర్ ను ప్రకటించారు.