టీటీడీ పాలకమండలిలో 25 మంది సభ్యుల జాబితా ఖ‌రార‌య్యింది. తొలి విడత గా జాబితాను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రెండో విడతలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. పాలకమండలి సభ్యులుగా ఏపీ నుండి పోకల అశోక్ కుమార్ , వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , మల్లాడి క్రిష్ణారావు , ఎమ్మెల్యే కాటసాని , గోర్ల బాబురావు , మధుసూదన్ యాదవ్ ఉన్నారు. 

తెలంగాణ నుండి రామేశ్వరావు , పార్థసారధి రెడ్డి , మూరంశెట్టి రాములు , కల్వకుర్తి విద్యాసాగర్ , లక్ష్మీనారాయణ ఉన్నారు.  తమిళనాడు నుండి  ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, శ్రీనివాసన్ లు ఉన్నారు. కర్ణాటక నుండి పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యే విశ్వనాధ్ రెడ్డి, శశిధర్ ఉన్నారు.  ఇక మహారాష్ట్ర నుండి శివసేన పార్టీ కార్యదర్శి మిలింద్‍కు టీటీడీ పాల‌క మండిలో అవకాశం ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd