లిక్కోరైస్ రూట్ అనేది జీర్ణక్రియకి చాలా బాగా సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఈ రూట్ పొడిని వేసుకుని ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తాగండి.ఇక ఇలా క్రమం తప్పకుండా తాగితే ఈజీగా మలబద్ధకం సమస్య పోతుంది. అయితే దీన్ని తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను లేదా డాక్టర్లని సంప్రదించడం చాలా మంచిది. ఇంకా అలాగే సాయంత్రం భోజనానికి ముందు అరకప్పు బేల్ పండు గుజ్జు ఇంకా అలాగే ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తినాలి. ఈ బేల్ రసంలో కొద్దిగా చింతపండు నీళ్ళు ఇంకా అలాగే బెల్లం కలిపి షర్బత్ లాగా చేసుకుని తీసుకోవచ్చు. డయాబెటిక్ బాధితులైతే ఈ పండు తినే ముందు ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కడుపుని మరింత ఇబ్బంది పెడుతుంది.ఇంకా అలాగే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వేయించిన లేదా పొడి చేసిన సోంపు గింజలను తీసుకొని వాటిని కలపాలి.


వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగవుతుంది. అలాగే ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.ఇంకా అలాగే గ్యాస్ట్రిక్ ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగించే అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణల్లో త్రిఫల చూర్ణం కూడా ఒకటి. వేడి నీటిలో దీన్ని కలుపుకుని త్రిఫల టీని మీరు తయారు చేసుకోవచ్చు. అర టీ స్పూన్ ధనియాలు ఇంకా అలాగే పావు టీ స్పూన్ యాలకులు పొడి చేసుకుని త్రిఫల చూర్ణంతో పాటు ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే ఇది ఈజీగా పేగు కదలికలు బాగుండేలా చేస్తుంది.ముఖ్యంగా మీరు వీలైనంతవరకు తాజాగా వండిన మెత్తని ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాల్లో ప్రోటీన్, కొవ్వులు చాలా సమృద్ధిగా ఉంటాయి. అందుకే చల్లని ఆహారాలు ఇంకా పానియాలకు చాలా దూరంగా ఉండాలి.ముఖ్యంగా మీరు బాగా ఉడికించిన కూరగాయలను తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: