ప్రస్తుతం మన సౌత్ ఇండియా లో ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా నడుస్తోంది.కాగా మల్టీస్టార్ర్ర్ సినిమాకి ఉన్న డిమాండ్ ఏ సినిమాకి లేదు అనొచ్చు.ఇదిలావుంటే ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి నేటి తరం మాస్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ని హీరోలు గా పెట్టి తీసిన rrr సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో మన అందరికి తెలుసు.ఇకపోతే తాజాగా విడుదల అయిన మరో క్రేజీ మల్టీస్టార్ర్ర్ విక్రమ్ సినిమా....కమల్ హాసన్ హీరో గా విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ వంటి టాప్ హీరోలు ముఖ్య పాత్రలో నటించిన విక్రమ్.

అయితే  ఇప్పుడు సౌత్ ఇండియా లో అన్ని బాషలలో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది.ఇదిలావుంటే తాజా సమాచారం ప్రకారం విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో హీరో సూర్య ని రోలెక్స్ గా చూపించి పార్ట్ 2 లో ఆయన క్యారక్టర్ ఎలా ఉంటుందో ఒక్క చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు.మన లోకేష్ కనకరాజ్..లోకేష్  తీసే యూనివర్స్ లో రామ్ చరణ్ కూడా యాడ్ అవ్వబోవునట్టు తెలుస్తుంది.ఇకపోతే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కి కొడుకు ని చూపిస్తాడు.ఇకఆ కొడుకు పెరిగి పెద్ద అయిన తర్వాత రామ్ చరణ్ అవుతడట.అయితే త్వరలోనే కమల్ హాసన్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక్క సినిమా చూడబోతున్నాము.

అయితే గతం లో లోకేష్ కనకరాజ్ ఒక్క ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తో ఒక్క సినిమా చేయబోతున్నాను అని తెలిపాడు.ఇకపోతే ఆయన అనుకున్న ఆ ప్రాజెక్ట్ ఇదే అని సోషల్ మీడియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.ఇదిలావుండగా ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఇప్పటికే 40 శాతం కి పైగా షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా.అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తన 50 వ సినిమాగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: