తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.అయితే ఈమె  వెండితెరపై పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఇక ఇది ఇలా ఉంటే తేజస్వి మదివాడ తాజాగా నటించిన చిత్రం కమిట్మెంట్. పోతే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి బిగ్ బాస్ షో లో తన ఎక్స్పీరియన్స్ ను పంచుకుంది.ఇక  ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆర్మీ తో తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దిమ్మతిరిగిపోయింది. 

పోతే సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ కౌశల్ మండా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎటాక్ అండ్ ఇన్ ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది తేజస్వి మదివాడ. అయితే ఎందుకంటే నేను ఒక అమ్మాయిని నా దగ్గర ఏముంది అని ఇంతలా ఎటాక్ చేస్తున్నారు.. మీన్స్ చేసి పాడు పనులు చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు.అంతేకాకుండా  వాడొకడు లైఫ్ లో ముందుకు వెళ్లడానికి రావచ్చు.. కానీ ఎక్కడికి వెళ్ళాడు..అతడు ఎక్కడా లేడు..అయితే కానీ అది జరిగిన తర్వాత నేను చాలా డిప్రెస్ అయ్యాను.ఇకపోతే  సినిమాలే వదిలేద్దాము అనుకున్నాను.

ఇక అలా రెండు సంవత్సరాలు ఇండియాలో లేకుండా బయట దేశాల్లో ఒంటరిగా తిరిగాను.అయితే  బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత నేను ఎంతో హ్యాపీగా బయటకు వచ్చాను అని తెలిపింది తేజస్వి మదివాడ. పోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఎందుకా అని చూస్తే మీమ్స్,బూతులు ఇష్టం వచ్చిన విధంగా రాశారు అందుకే నేను సినిమాలు వదిలేసాను. అయితే కానీ చాలా కాలం తర్వాత కమిట్ మెంట్ సినిమా వచ్చింది అందుకే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది తేజస్వి మదివాడ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: