టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో దొరికిన త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది .ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ దక్కించుకుంది. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తిరక్కెక్కబోయే ఒక సినిమా ఇప్పుడు సెట్స్ పై ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగు పూర్తి చేసుకుని ఇప్పుడు రెండవ షెడ్యూల్ షూటింగు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాను శంకర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించనున్నారు .అంతేకాదు ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించరున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కాగా సునీల్ శ్రీకాంత్ అంజలి కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇటీవల రావడం జరిగింది. అయితే రామ్ చరణ్ తో బుజ్జిబాబు ఒక అనౌన్స్మెంట్ను చేయడం జరిగింది. అయితే గతంలో గౌతం తిన్న నూరితో రామ్ చరణ్ 16వ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక కొన్ని కారణాలవల్ల అది క్యాన్సిల్ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో బుచ్చిబాబు అతని టీం తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నా అంటూ రాంచరణ్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఒక వార్త ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో కొత్త నిర్మాతలు నిర్మిస్తుండగా ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తిరగెక్కించాలని సన్నాహాలు కూడా చేస్తున్నారట .ఇక తొలి సినిమాతోనే వందల కోట్ల వరకు వసూలు చేసిన బుచ్చిబాబు నమ్మి మేకర్స్ ఇంత భారీ బడ్జెట్ పెడుతుండడంతో ఇప్పుడు అందరూ షాప్ కి గురవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: