ఇండియాలోనే అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగినటువంటి దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ క్రేజ్ కలిగిన పాన్ ఇండియా మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... కియరా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

సునీల్ , అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్య ఈ క్రేజీ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అలాగే ఇప్పటి వరకే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ తన మూవీ లను భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా రూపొందిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న మూవీ ని కూడా శంకర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. దానితో ఇప్పటివరకు మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాకపోయినప్పటికీ ఈ మూవీ కి దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మరి ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి అయ్యి ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యే సరికి ఇంకా చాలా బడ్జెట్ నే ఈ మూవీ నిర్మాతలు కేటాయించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: