సాధారణంగా ఎక్కడైనా సరే రెండు పెద్ద సంస్థలు ఒకటైతే దాని ఆదాయం కచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఇద్దరు స్టార్లు కలిసినప్పుడు వారి ఆస్తి కూడా కచ్చితంగా డబల్ అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మరియు సిద్ధార్థ మలహోత్ర విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా సిద్ధార్థ మరియు కేఆర్ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరు స్టార్స్ పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి ఉమ్మడి ఆస్తి కూడా భారీగా పెరిగినట్లుగా సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి ఆస్తికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు సిద్ధార్థ మల్హోత్రా హీరో గానే కాకుండా ఈయన పలు యాడ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచాడు. ఈయన ప్రస్తుతం ఒక్కో ఈ యాడ్ కి గాను మూడు కోట్లకు పైగానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్క సినిమాకి గాను సిద్ధార్థ మల్హోత్రా దాదాపు 8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఈయన ఆదాయం నెలకు కోటిన్నరకు పైగానే ఉంటుంది. వీటితోపాటు సిద్ధార్థ మల్హోత్రా కి వారసత్వ ఆస్తులు కూడా చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటితో పాటు ముంబైలో ఆయనకి విలాసవంతమైన ప్లాట్లు కూడా ఉన్నాయి.

దానితోపాటు రెండు బెంజ్ కార్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు మూడు కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కూడా సిద్ధార్థ్ మలహోత్ర దగ్గర ఉంది.ఇక హీరోయిన్ కియారా అద్వానీ ఆస్తి విషయానికి వస్తే ప్రస్తుతం ఏమే ఒక సినిమాకి మూడు కోట్లకు పైగా అన్ని తీసుకుంటుంది. వీటితోపాటు పలు యాడ్స్ కూడా చేస్తుంది. ఇక వాటితో సుమారు 5 కోట్లకు పైగా అన్ని రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. వీటితోపాటు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా ఆదాయాన్ని పొందుతుంది.అయితే వీటితోపాటు కీరా అద్వానికి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తే ప్లాట్లు కూడా ఉన్నాయి. తాజాగా ఈ జంట వివాహం చేసుకుంది కాబట్టి వీరిద్దరికీ కలిపి నెలకు దాదాపు మూడు కోట్లకు పైగా అని సంపాదన ఉంటుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఆస్తి 130 కోట్లకు పైగానే ఉంటుందని అంతేకాదు ఏడాదికి 21% వీరి సంపాదన పెరుగుతోందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: