ఈ ఎన్నికల్లో మొదటినుంచి కేసీఆర్ తలచినట్లు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగించనున్నారు.. అయితే ఎప్పుడు ఈవీఎం లు ఉపయోగించే ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు ఈ పద్ధతి ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం అందరు కరోనా అనుకున్నారు కానీ అది కాదని తెలుస్తుంది.. ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించడానికి అసలు కారణం ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు.. బీజేపీ పార్టీ తప్పా అన్ని పార్టీ ఈవీఎం ను వద్దని కోరగా కేసీఆర్ గట్టి పట్టు తోనే బ్యాలెట్ పద్ధతిని వాడబోతున్నట్లు తెలుస్తుంది..