డిజిటల్ చెల్లింపుల వృద్ధి జరిగిందని అన్నారు. యుపిఐ ఆగస్టు 2020 లో అత్యధిక లావాదేవీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1,600 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అమితాబ్ కాంత్ ప్రకటనలో తెలిపారు. రూ. 3 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయని అన్నారు. కరోనా వలన అన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ, మా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు సజావుగా పనిచేశాయని ఆయన అన్నారు.
డిజిటల్ చెల్లింపుల వృద్ధి జరిగిందని అన్నారు. యుపిఐ ఆగస్టు 2020 లో అత్యధిక లావాదేవీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1,600 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అమితాబ్ కాంత్ ప్రకటనలో తెలిపారు. రూ. 3 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయని అన్నారు. కరోనా వలన అన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ, మా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు సజావుగా పనిచేశాయని ఆయన అన్నారు.