పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతం పై పరీక్షలు చేసేందుకు పీసీబీ అధికారులకు సహకరిం చాలని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి హైకోర్ట్ సూచనలు చేసింది. పీసీబీ మూసివేత ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆరువారాలకు పొడిగిస్తూ వాయిదా వేసింది కోర్ట్. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్బీ , జస్టిస్ కె . సురేష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతం పై పరీక్షలు చేసేందుకు పీసీబీ అధికారులకు సహకరిం చాలని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి హైకోర్ట్ సూచనలు చేసింది. పీసీబీ మూసివేత ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆరువారాలకు పొడిగిస్తూ వాయిదా వేసింది కోర్ట్. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్బీ , జస్టిస్ కె . సురేష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.