శ్రీవారి భక్తులకు అత్యాధునిక మొబైల్ యాప్ తయారు చేయనున్నట్టు జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే స్వామివారికి సింహవాహన సేవ ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు ఉదయమే శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారి భక్తులకు అత్యాధునిక మొబైల్ యాప్ తయారు చేయనున్నట్టు జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే స్వామివారికి సింహవాహన సేవ ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు ఉదయమే శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.