అక్కడే మరి కొన్ని పరిశ్రమలకు ఏపీ సీఎం జగన్ భూమిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెం చేరుకోనున్న ఏపీ సీఎం జగన్.. ఇటీవలే వివాహమైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడు సూర్య దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి ఏపీ సీఎం జగన్ తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 3.00 గంటలకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
అక్కడే మరి కొన్ని పరిశ్రమలకు ఏపీ సీఎం జగన్ భూమిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెం చేరుకోనున్న ఏపీ సీఎం జగన్.. ఇటీవలే వివాహమైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడు సూర్య దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి ఏపీ సీఎం జగన్ తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 3.00 గంటలకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.