జమ్మూకాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు పాకిస్థాన్తో సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు బాగా పెరిగాయి. నాలుగు రోజుల్లో ఉగ్రవాదులు మూడు సార్లు చొరబాటుకు యత్నించారు. ఉరీలో ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు చంపేశారు. పల్లన్వాలా సెక్టార్లోని భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు.
జమ్మూకాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు పాకిస్థాన్తో సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు బాగా పెరిగాయి. నాలుగు రోజుల్లో ఉగ్రవాదులు మూడు సార్లు చొరబాటుకు యత్నించారు. ఉరీలో ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు చంపేశారు. పల్లన్వాలా సెక్టార్లోని భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు.