అంతే కాదు.. ఈ ఆరోపణల వచ్చిన ఫిర్యాదును లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వి.కె.సక్సేనా సీబీఐకి పంపేందుకు నిర్ణయించారట. అసలేమైందంటే.. జులై 2019లో దిల్లీ ప్రభుత్వం 1,000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. వార్షిక నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కోసం మార్చి 2020లో మరోసారి టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయంటూ ఎల్జీకి ఫిర్యాదు వచ్చింది. బస్సుల కొనుగోలు ప్రక్రియ కమిటీ ఛైర్మన్గా దిల్లీ రవాణాశాఖ మంత్రిని నియమించడం ఆ ఆరోపణలు ఊతమిస్తోంది. ఇప్పటికే దిల్లీ సర్కారుపై గుర్రుగా ఉన్న ఎల్ జీ ఈ ఛాన్స్ వదలుకుంటారా.. మరి ఈ కొత్త ఆరోపణలు ఏ రేంజ్కు వెళ్తాయో చూడాలి.
అంతే కాదు.. ఈ ఆరోపణల వచ్చిన ఫిర్యాదును లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వి.కె.సక్సేనా సీబీఐకి పంపేందుకు నిర్ణయించారట. అసలేమైందంటే.. జులై 2019లో దిల్లీ ప్రభుత్వం 1,000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. వార్షిక నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కోసం మార్చి 2020లో మరోసారి టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయంటూ ఎల్జీకి ఫిర్యాదు వచ్చింది. బస్సుల కొనుగోలు ప్రక్రియ కమిటీ ఛైర్మన్గా దిల్లీ రవాణాశాఖ మంత్రిని నియమించడం ఆ ఆరోపణలు ఊతమిస్తోంది. ఇప్పటికే దిల్లీ సర్కారుపై గుర్రుగా ఉన్న ఎల్ జీ ఈ ఛాన్స్ వదలుకుంటారా.. మరి ఈ కొత్త ఆరోపణలు ఏ రేంజ్కు వెళ్తాయో చూడాలి.