మక్రం జా బహదూర్ తాత నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కాలంలోని ఆదర్శప్రాయమైన లౌకిక వాది. తన ప్రాణం కంటే తన ప్రజలను ఎక్కువగా అభిమానిస్తుండేవారు. హిందువులు, ముస్లింలు తన రెండు కళ్లుగా ఆయన భావించారు. ఉస్మానియా యూనివర్సిటీ , రైల్వే లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. నవాబ్ మక్రం జా బహదూర్ కోరిక మేరకు ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులోనే ఆయనని ఖననం చేయనున్నారు.
మక్రం జా బహదూర్ తాత నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కాలంలోని ఆదర్శప్రాయమైన లౌకిక వాది. తన ప్రాణం కంటే తన ప్రజలను ఎక్కువగా అభిమానిస్తుండేవారు. హిందువులు, ముస్లింలు తన రెండు కళ్లుగా ఆయన భావించారు. ఉస్మానియా యూనివర్సిటీ , రైల్వే లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. నవాబ్ మక్రం జా బహదూర్ కోరిక మేరకు ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులోనే ఆయనని ఖననం చేయనున్నారు.