ఈనెల 13 నుంచి 17 వరకు ఇంచార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోని ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు.
ఈనెల 13 నుంచి 17 వరకు ఇంచార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోని ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు.