తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో భారీ మొత్తం లో కronaకేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలకే కాదు నాయకులు అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది.
అయితే ఇటీవలే బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కు కరుణ వైరస్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే తాజాగా రాజా సింగ్ కు సంబంధించి రిపోర్టులు రాగా ఆయనకు కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది..
प्रभु श्री राम की कृपा और गौ माँ के आशीर्वाद से मेरा और मेरे सारे परिवार के कोरोना टेस्ट नेगेटिव आया है।
— raja Singh (@TigerRajaSingh) June 22, 2020
आप सभी को हृदय से धन्यवाद जो मेरे स्वस्थ की कामने की।
जय श्री राम 🚩
जय गौ माता। pic.twitter.com/iVvI2rNq1h