సంగారెడ్డి జిల్లా ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ డిఎస్పి పి.అశోక్ ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్కు చెందిన అశోక్ 1991 సంవత్సరంలో ఆర్ఎస్ఏ గా   విధుల్లో చేరాడు. గత ఏడాది ఏఆర్ డీఎస్పీ గా పదోన్నతి పొందాడు అశోక్. హైదరాబాద్ సిఏఆర్  హెడ్ క్వార్టర్స్ నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. 

 


 కాగా ఏఆర్ డీఎస్పీ అశోక్ మృతితో కుటుంబంలో విషాదం నిండిపోయింది. అశోక్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: