ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కరోనా  వైరస్ కేసుల పెరిగిపోతున్న విషయం తెలిసిందే. భాగ్యనగరంలో అయితే మరింత ఎక్కువగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే కొత్త కేసులు తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10,000 రోనా  కేసులు దాటిపోయాయి, అయితే కొత్తగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎక్కువగా ఉన్నాయి. 

 

 దీంతో బేగంబజార్ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే ఆదివారం వరకు బేగంబజార్ మూసివేస్తున్నట్లు కిరానా మర్చంట్ అసోసియేషన్ తాజాగా నిర్ణయించింది

మరింత సమాచారం తెలుసుకోండి: