బెంగాల్ లో అధికార టీఎంసీ పార్టీకి బిజెపి కి మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పైన దాడి జరిగింది. 


 నార్త్ పరగణా లోని ఓ టీ కొట్టు  వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ టీ తాగుతున్న సందర్భంగా అక్కడి అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు తనపై దాడి చేశారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.థాంక్స్ కార్ ని  కూడా పూర్తిగా ధ్వంసం చేశారని తనను దాటి నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన తన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా టిఎంసి  కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు,

మరింత సమాచారం తెలుసుకోండి: