భారతీయ రైల్వే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మొదటిసారి 100% సమయపాలన సాధించి కొత్త రికార్డులు నమోదు చేసింది  భారతీయ రైల్వే. జులై 1వ తేదీన అన్ని రైళ్ళు 100% సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

 

 జూన్ 23వ తేదీన ఈ అరుదైన ఘనత సాధించాల్సి ఉండగా ఒక రైలు ఆలస్యం కావడంతో 99.54 శాతం సమయపాలన సాధించామని... ప్రస్తుతం జులై 1వ తేదీన అన్ని రైళ్ళు సమయపాలన పాటించడం తో రికార్డును క్రియేట్ చేశాము  అంటూ రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: