అక్రమ సంబంధాల మోజులో చాలా మంది జీవిథాలను నాశనం చేసుకుంటూన్నారు.. ముఖ్యంగా మహిళలు ఇలా అక్రమ సంభంధాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందరో మహిళలు తమ ప్రియుడితో రాసలీలకు భర్త అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాను వేసి అడ్డు తొలగించుకొవాలని చూసింది. అందుకోసం భారీ స్కెచ్ వేసింది. అందులో భాగంగా నిద్ర మాత్రలను కలిపి భర్తకు ఇచ్చింది. అతను ఎంత సేపటికి స్పృహ కొల్పొక పోవడంతో అతణ్ణి చంపే ప్రయత్నం చేసింది.. దుప్పటి వేసి చావ గొట్టి ఇంట్లో ఉండే డబ్బు నగలను తీసుకెల్లింది.


ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వివరాల్లొకి వెళితే.. ఫరీదాబాద్‌లో తన భర్తను చంపడానికి ప్రయత్నించింది మహిళ. ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త ఆహారంలో మత్తుమందులు కలిపి.. ఆ తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నించింది. బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు దాడి చేసింది. అతను చనిపోయాడని అనుకొని అక్కడ నుంచి వస్తువులను తీసుకొని పారిపోయింది.


భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. భార్య ప్రియుడి అప్పులు తీర్చడం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో అది తప్పు అని మందలించాడు.. ప్రియుడు, మరొక వ్యక్తి సహాయంతో భర్తను లేపేయడానికి ప్రయత్నించింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు వండి పెట్టింది. అందులో నిద్ర మాత్రలు కూడా వేసింది. కళ్ళు తిరగడం తో అతను సృహ కోల్పోయారు.. అదే అదునుగ అతణ్ణి బాగా కుమ్మెసింది.మరుసటి రోజు ఉదయం బాధితుడు మేల్కొన్నప్పుడు, అతని శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన విలువైన వస్తువులు ఏవీ కనిపించలేదు. భార్య కూడా లేకపోవడంతో అనుమానం వచ్చిన అతను పోలీసులు  ఫిర్యాధు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి: