అమ్మాయిలకు శారీరకంగా దగ్గర అవ్వడానికి అబ్బాయిలు ఎన్నెన్నో ప్రయథ్నాలు చెస్తున్నారు.. ఈ క్రమంలో కొన్ని సార్లు నేరాలు కూడా చెస్తున్నారు. అందులో భాగంగా అందమైన అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నామని నమ్మించి చివరికి కోరికలు తీర్చుకుని పెళ్ళి మాట రాగానే మొహం ఛాటేస్తున్నారు.ఇలాంటి  ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. చికెన్ షాప్ అతణ్ణి నమ్మింది. అందంగా ఉన్నాడని అతణ్ణి ప్రేమించింది. చివరికి మోస పోయింది.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కడప లో వెలుగులొకి వచ్చింది.కడప జిల్లా రాయచోటికి చెందిన మంజుల అనే యువతి స్థానికంగా చికెన్ షాపు ఓనర్ రాముకు కనెక్టయ్యింది. అతనికి ఎలాంటి అలవాటు లేదు.. సొంత వ్యాపారం కావడం తో అతనికి సంపాదన కూడా కాస్త ఎక్కువే.. ఉద్యోగం కోసం కూడా వెతుకున్నాడు.అయితే చికెన్ కోసం వచ్చే మంజుల అతనికి దగ్గరమైంది. పరిచయం కాస్త ప్రేమ, ఆ తరువాత శారీరకంగా కలవడం జరిగిపోయాయి. మంజుల గర్భిణి అయ్యింది. కంటికి రెప్పలా కాపాడుకుంటానని నమ్మింది. అతనికి సర్వస్వం అర్పించింది. అందాన్ని పొగుడుతూనే లోబరుచుకున్న ఆ యువకుడు చివరకు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.


కానీ, అతను ఆమెను నిరాకరించాడు. పెళ్ళి ఇప్పటిలో ప్రసక్తి లేదని అన్నాడు.శారీరకంగా కలిసిన వీడియోలు ఉన్నాయంటూ వాటిని చూపించి ఇంకోసారి పెళ్ళి అంటే ఒప్పుకునేది లేదంటూ బెదిరించడం మొదలెట్టాడు. దాంతో మొసపొయానని గ్రహించిన ఆమె విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. ఈ విషయం పై సీరియస్ అయిన అమ్మాయి పేరెంట్స్ అమ్మాయిని తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి పెళ్ళి చేశారు.ఆ తర్వాత  అతను ఆమెను హింసిస్తూ వస్తున్నాడు. అది తట్టుకోలేక కడప   ఎస్పీకి ఫిర్యాధు చేశారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సదరు పోలిసులు భావిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని నమ్మింది. అతనికి సర్వస్వం అర్పించింది. అందాన్ని పొగుడుతూనే లోబరుచుకున్న ఆ యువకుడు చివరకు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: