ఇటీవలి కాలంలో సభ్యసమాజంలో వెలుగులోకి వస్తున్నా ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మనుషులు ఏకంగా ఉన్మాదులు గా మారిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో ఊగిపోతూ వావివరుసలు మరచి అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఆడపిల్ల ఒంటరిగా కనిపించేది అంటే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.



 నెలలు నిండని పసికందుల నుండి పండు ముసలివారి వరకు ఎవ్వరిని వదలట్లేదు. కొన్ని ఘటనల్లో అయితే కేవలం అత్యాచారాలు చేయడమే కాదు దారుణ హత్యలు చేయడం వంటివి కూడా చేస్తున్నారు అని చెప్పాలి.అయితే  ఆడవారి పైనే కాదు మగవారి పైన కూడా నేటి రోజుల్లో అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.  ఇదిలా ఉంటే కొంత మంది కామాంధులు కేవలం మనుషులపైనే కాదు మూగజీవాలను కూడా వదలడంలేదు.  కోరిక కలిగింది అంటే చాలు తమ ముందు ఉంది మనుషులా లేకపోతే జంతువులా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.


 ఈ క్రమంలోనే అభం శుభం తెలియని మూగ జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతూ ఉండటం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. తమిళనాడులో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.. కామంతో ఊగిపోయిన యువకుడు  ఏకంగా మేక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని సేలం లో కృష్ణన్ అనే వ్యక్తి మేకలను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల రాత్రి 9 గంటల సమయంలో దొడ్లో ఉన్న మేక అదే పనిగా అరుస్తూ ఉంటే  స్థానికులు ఏం జరిగి ఉంటుందో అని అక్కడికి వెళ్లి చూడగా గుర్తు తెలియని యువకుడు మేక పై అత్యాచారం చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలోనే షాక్ అయిన కృష్ణన్ వెంటనే అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: