ఇండియన్ పోస్టల్ సర్వీస్ తాజా నోటిఫికేషన్
ఏపీ, తెలంగాణా లో ఉన్న నిరుద్యోగులలో సంతోషం నింపింది. పోస్టల్ సర్కిల్ లోని
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుఅల చేసింది. మొత్తం పోస్టుల
సంఖ్య ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో కలిపి 3677. 10 వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ
జరనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 3677
ఆంధ్రప్రదేశ్ : 2707
తెలంగాణా : 970
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 10 లేదా తత్సమాన అర్హత మార్కుల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది
అర్హత : 10th పాస్ . స్థానిక బాష వచ్చిఉండాలి.
వయసు : అక్టోబర్ 15 నాటికి 18 నుంచీ 40 ఏళ్ళు మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ఫీజు : రూ .100
ముఖ్య తేదీలు
ఫీజు చెల్లింపు చివరితేదే : 14.11.2019
దరఖాస్తు చివరి తేదీ : 21.11.2019
మరిన్ని వివరాల
కోసం : http://www.appost.in,
https://telanganapostalcircle.in