చాలా మంది విద్యార్థులకు కూడా నేవీ లో ఉద్యోగం సంపాదించడం ఒక డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసం ఇదో మంచి బంగారు అవకాశం. ఇక ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ నేవీ చక్కటి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బీటెక్‌ కోర్స్‌తో పాటు ఉద్యోగం పొందే సదవకాశాన్ని కూడా అందించింది.ఇందులో భాగంగా 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమీషన్) – జనవరి 2023 కోసం నోటిఫికేషన్‌ ని విద్యార్థుల కోసం జారీ చేసింది. ఇందులో ఇక ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు అనేవి మీకోసం..వాటి గురించి తెలుసుకోండి. 


ఖాళీలు ఇంకా అలాగే అర్హతల విషయానికి వస్తే..ఇక ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 పోస్టులను తీసుకోనున్నారు.అలాగే వీటిలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ (31), ఎడ్యుకేషన్ బ్రాంచ్‌ (05) ఖాళీలు ఉన్నాయి.ఇంకా అలాగే పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 70% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో సీనియర్ సెకండరీ పరీక్ష (10+2) ఖచ్చితంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు జేఈఈ(మెయిన్)-2022 లో కూడా ర్యాంకు సాధించి ఉండాలి.ఇంకా అలాగే అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన విషయాల విషయానికి వస్తే..వీటికి ఆసక్తి ఇంకా అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇంకా అలాగే 02-01-2003 నుంచి 01-01-2006 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు.అర్హత ఇంకా అలాగే ఆసక్తి గల అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇక వీటికి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 18-08-2022న మొదలై 28-08-2022తో ముగియనుంది.కాబట్టి ఇందుకు ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఇది మంచి చక్కటి అవకాశం. కాబట్టి ఈ సదా అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: