మహిళలకు దిమ్మతిరిగే వార్త.. బంగారం ధర పెరిగింది. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు వెల వెల బోతున్నాయి.నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు నమోదు అవుతున్న ధర కాస్త పైకి కదిలింది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర తగ్గడం తో పసిడి ప్రియులకు సంతోషాన్ని ఇచ్చింది .గత ఏడాది ఆల్ ‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పతనమైంది.. ఈరోజు మాత్రం షాక్ ఇచ్చే రేంజ్ లో బంగారు ధర చేరింది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కిందకు దిగాయి. ఈ మేరకు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పైకి కదిలింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,960 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే..10 గ్రాములకు రూ.45,810 వద్ద కొనసాగుతోంది. అంటే పసిడి రేటు రూ.8 వేలకు పైగా పతనమైంది.. బంగారం ధరలు తగ్గితే వెండి ధర కూడా కిందకు దిగి వచ్చింది.బంగారం ధర భారీగా దిగివస్తే.. వెండి రేటు మాత్రం ఈ స్థాయిలో పడిపోవడం లేదు.కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. 



వెండి ధరలు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. వెండి ఉపయోగం ఎక్కువ కావడం తో ఇప్పుడు మార్కెట్ లో ధరలు పడిపోయాయి. అదే విధంగా బంగారం కూడా డిమాండ్ తగ్గడంతో ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈరోజు మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లోని బంగారం ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరుగుదలతో 1858 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 6.94 శాతం పెరుగుదలతో 28.88 డాలర్లకు ఎగసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: