
ఆదివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి.. నిన్న ధరలను ఒకసారి చుద్దాము.. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 ఉంది, ధరలొ ఎటువంటి మార్పు రాలేదు., ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 నే కొనసాగుతుంది.. తమిళనాడు లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,840 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590గా నమోదు అయ్యింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 ధరనె ఉంది మార్పు లేదు.. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా వుండగా... విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 వద్ద నిలకడగానే ఉంది. హైదరాబాద్లో సోమవారం కిలో వెండి ధర రూ. 73,400 వద్ద ఉంది. నిన్నటి ధర కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు.ఔన్స్కు 0.26 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1957 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.67 శాతం తగ్గుదలతో 25.73 డాలర్లకు క్షీణించింది. మరో వైపు మార్కెట్ లో బంగారం ధరలు పై..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తాయి.. ఈరోజు స్థిరంగా ఉన్న ధరలు రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..