పసిడి ప్రియులకు ఈరోజు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలీ.. వారం పది రోజులుగా బంగారం ధలలొ మార్పులు చోటు చేసుకున్నాయి.గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం నేడు భారీగా పెరిగాయి.. నిన్న మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగితే..వెండి ధరలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి...ఎప్రిల్ 1 న నమోదు అయిన ధరలు నేడు మార్కెట్ లో నడుస్తూన్నాయి. ఈరోజు మార్కెట్ లో పసిడి, సిల్వర్ ధరలు జిగేల్ మన్నాయి. . బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ రోజు కిందకు దిగి వచ్చాయని మార్కెట్ నిపునులు అంటున్నారు. మొత్తానికి శ్రీరామనవమి రోజున బంగారం కొనాలని అనుకునెవారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. 



మన దేశంలో హైదరాబాద్ లో పసిడి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము.. ఏప్రిల్ 10 న పెరిగింది.బంగారం పదిగ్రాముల పై రూ.350లు, కిలో వెండి పై రూ.300 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,020 రూపాయలుగా ఉంది. వెండి హైదరాబాద్ మార్కెట్ లో కిలో 71.500 రూపాయలుగా నమోదు అవుతూన్నాయి. ఇకపోతే ఇదే ధరలు దేశమంతా నమోదు అవుతున్నాయి.. బంగారం ధరలు భారీగా పెరిగితే..మార్కెట్ లో వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి..ఈరోజు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. 



కాగా, మరో వైపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గాయి. బంగారం ధర 1.3 శాతం చేరింది. దాంతో నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఔన్స్‌కు 1923 డాలర్లకు దిగి వచ్చింది. ఇక వెండి ధరలు కూడా ఇంతే. దీని ధర 1.51 క్షీణతతో ఔన్స్‌కు 24.75కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా మన దేశంలో పసిడి రేట్లు పెరగడం గమనార్హం.. మొత్తానికి ఈరోజు మన మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. శ్రీరామనవమికి ఇది షాక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి.. మరి మార్కెట్ లో సోమవారం  బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: