విటమిన్లు, ఖనిజాలు అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.కోవిడ్ ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తినాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ ఒకసారి పసుపు పాలు తాగాలని సూచించింది. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఆహారంలో ఆమ్చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి. రాగి, ఓట్స్ లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, బాదాం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ బాగా తినాలని కేంద్రం సూచించింది.కాబట్టి కేంద్రం సూచించిన ఈ ఆహార పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.
విటమిన్లు, ఖనిజాలు అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.కోవిడ్ ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తినాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ ఒకసారి పసుపు పాలు తాగాలని సూచించింది. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఆహారంలో ఆమ్చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి. రాగి, ఓట్స్ లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, బాదాం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ బాగా తినాలని కేంద్రం సూచించింది.కాబట్టి కేంద్రం సూచించిన ఈ ఆహార పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.