సాధారణంగా ఎండాకాలం మొదలవగానే అధిక వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతూ ఉంటారు.కానీ మధుమేహులు మాత్రం కొన్ని రకాల పండ్లను మరియు వాటితో తయారు చేసే జ్యూస్ లను తాగడానికి తటపట ఇస్తూ ఉంటారు.ఎందుకంటే ఆ వాటర్ ఆ జ్యూస్ ల వల్ల వారి శరీరంలో  ఇన్సులిన్ రేటు పెరిగి,మధుమేహం మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు కనుక.అలాంటి వారి కోసం కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ తో దుష్ప్రభావాలు కలగకుండా,వారి ఎండ తాపాన్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు అని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

బట్టర్ మిల్క్..

సాధారణంగా వేసవి కాలం అంటూనే మనకి గుర్తొచ్చేది బట్టర్ మిల్క్.ఇందులో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ మధుమేహలకు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.మరియు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ. కావున వీరు ఎలా ఎటువంటి సందేహం లేకుండా బట్టర్ మిల్క్ ను తీసుకోవచ్చు.

నిమ్మరసం షర్బత్..

సాధారణంగా నిమ్మరసం షర్బత్ చేసుకోవడానికి పంచదారని ఉపయోగిస్తూ ఉంటాము.దీనివల్ల మధుమేహలకు వారి రోగం మరింత ముదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కావున వీరికి నిమ్మరసం షర్బతులో పంచదారకు బదులుగా తేనె కలిపి ఇవ్వడం వల్ల,వారి వేడితాపం తగ్గడమే కాకుండా మధుమేహం కూడా కంట్రోల్ లో ఉంటుంది.

కాన్ బెర్రీ జ్యూస్..

మధుమేహలు కాన్ బెర్రీ జ్యూస్ ని ఎండాకాలంలో అధికంగా తీసుకోవడం వల్ల,ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉండడమే కాకుండా వేసవితాపం కూడా తొందరగా తగ్గుతుంది.

పైనాపిల్ జ్యూస్..

పైనాపిల్ తయారు చేసినప్పుడు స్వీట్నర్ గా పంచదారకు బదులుగా తేనె యాడ్ చేసుకుని తీసుకోవడం వల్ల,మధుమేహం అదుపులో ఉంటుంది.మరియు పైనాపిల్ లో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి శరీరం డిహైడ్రేట్  కాకుండా కాపాడుతుంది.

చియా సీడ్స్..

చియా సీడ్స్ ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నిమ్మరసం మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా శరీరం మాయిశ్చరైజంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: