సౌత్ సినీ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. ఇక పుష్ప తర్వాత టాలీవుడ్ లో రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న  చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమా మా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక ఈవెంట్ ఎల్ లో రష్మిక మందన మాట్లాడిన మాటలు..

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈమె మాట్లాడింది రష్మిక మరో జన్మ గురించి. అయితే ఈ ఈవెంట్లో భాగంగా రష్మిక మందన తన మరో జన్మలో తను ఎలా ఉండాలి అని అనుకుంటుందో తెలియజేసింది.అయితే  ‘సినిమా విడుదల నేపథ్యంలో కొంత నర్వస్‌గా, హ్యాపీగా, ఎక్జయిటింగ్‌గా ఉందంది. అంతేకాదు నా నెక్ట్స్ లైఫ్‌లో అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నా. ఇకపోతే పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేసిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నా...దీంతో పాటూ  ఈమె ఈ సినిమాల కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా విసిగిపోయాను’ అని చెప్పుకొచ్చింది. 

అయితే ఇది అందరూ అనుకున్నట్టు వట్టి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. అందరూ మెచ్చేలాగా యూత్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇకపోతే సినిమాలో రష్మిక-ఖుష్బూ బంధం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది. అంతేకాదు ఇంటర్వెల్‌లో వచ్చే సన్నివేశాలకు మహిళలు విజిల్స్ వేయడం పక్కా అన్నారు. ఇకపోతే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు అందమైన అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ కిశోర్ తిరుమల అనడం జరిగింది.అయితే  ఈ సినిమాలో ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగాఈ ప్రాజెక్టుకు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: