ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎంచుకుని జీవితభాగస్వామి సంబంధించి పలు కోరికలు, ఊహాగానాలు కూడా ఉంటాయి. అలా ఎవరైనా సెట్ అయితే కొంతమందికి వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే మరికొంత మంది ఇలాంటి వాటిలో ఏది తక్కువ వచ్చినా కాస్త దూరంగా ఉంటారు. ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో 40 కి చేరుకున్న పెళ్లి ప్రస్తావన ఇంకా తెలుపని స్టార్స్ చాలామంది ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం.

ఇందులో ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే.. ఎంతో ఏజ్ వచ్చిన అయిన ఇంకా వివాహం చేసుకోని హీరోయిన్లలో అనుష్క, త్రిష, అంజలి, నిత్య మీనన్, శృతిహాసన్ ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇందులో నయనతార శృతిహాసన్కు తన బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఈ వివాహానికి ఈ జంటలు నోచుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పలు పోస్ట్ పెడుతూ చాలా ట్రెండీగా మారుతూ ఉంటారు. ఇక వీరంతా వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని ఆమె అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది మాత్రం వివాహం వరకు వచ్చి ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు.

ఇక హీరోల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్, శర్వానంద్, పెళ్లి వివాహం విషయానికి వస్తే మౌనాన్ని పాటిస్తున్నారు. ఇక వీరి వివాహం ఎప్పుడని ఆయన అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరి తర్వాత మెగా హీరోల సాయి ధరంతేజ్ వివాహానికి తన తల్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక హీరో రామ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. వివాహం గురించి కూడా ఇంట్లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మెగా హీరో కుమారుడు వరుణ్ తేజ్ కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు గా సమాచారం. ఇక వీరితో పాటుగా నాగ శౌర్య, అడవి శేషు వంటి వారు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: