ప్రస్తుతం టాలీవుడ్ లో  టాప్ హీరోయిన్స్ ఎవరు అనే లిస్ట్  తీస్తే మొదట  రష్మిక మందన్న  పేరే ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛలో తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..ప్రస్తుతం ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అయ్యింది. అంతేకాదు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది రష్మిక. స్టార్ హీరోల ల్లో ఛాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవల మహేష్ సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు అలాగే అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప పాన్ ఇండియా హిట్ అందుకుంది.

అయితే  బ్యాక్ టు బ్యాక్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ , హిందీ భాషల్లోనూ లు చేస్తోంది. ఇక ఇటీవలే తెలుగులో సీతారామం తో మంచి విజయాన్ని అందుకుంది ఈ భామ. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో తెగ వినిపిస్తోంది.కాగా ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది రష్మిక. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. అంతేకాదు అలాగే హిందీలో ఈ అమ్మడు నటించిన గుడ్ బై త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ప్రమోషన్స్ ఓ బిజీ బిజీగా ఉంది రష్మిక. అయితే అలాగే హిందీలో ఆషీకీ 3లో నటిస్తుందని ఇటీవలే టాక్ వచ్చింది.

ఇకపోతే కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకుడు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.కాగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ లు లైనప్ చేసిన విషయం తెలిసిందే.ఇక  వీటిలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో మూవీ ఒకటి. అయితే భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ తెరకెక్కనుంది. ఇదిలావుంటే ప్రస్తుతం ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు హరీష్. ఇక ఈ క్రమంలోనే ఈ లో హీరోయిన్ గా పూజాహెగ్డేని కానీ రష్మిక ను కానీ ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: