బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అయినటువంటి అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య పాండే ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ లైగ ర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు మూవీ లో కూడా హీరోయిన్ గ నటించింది. లైగర్ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ,  ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు హిందీ , కన్నడ , తమిళ ,  మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా అనన్య పాండే కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ లభించింది. లైగర్ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , రమ్య కృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య పాండే కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో ఆదిత్య రాయి కపూర్ తో ప్రేమలో పడింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో వీరిద్దరి కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే హీరో ఆదిత్య రాయి కపూర్ ,  హీరోయిన్ అనన్య పాండే ఈ మధ్య కలిసి కనిపిస్తూ ఉండడంతో ఈ వార్తలు బయటికి వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: