కమల్ హాసన్
విక్రమ్ సినిమాతో విజయం సాధించడం ఆయన సినిమాలు చేసే విధానాన్ని పూర్తిగా
మార్చి వేసిందని చెప్పాలి. అంతకుముందు సినిమాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవి. కానీ
విక్రమ్ సినిమా విజయం సాధించిన తర్వాత ఆయన నుంచి ప్రేక్షకులు భారీ మంచి సినిమాలను అషిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే భారీ చిత్రాలను ఆయన లైనప్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం
శంకర్ దర్శకత్వంలో
ఇండియన్ 2 అనే
సినిమా చేస్తున్న కమలహాసన్ ఆ తర్వాత కూడా మరికొన్ని భారీ యాక్షన్ సినిమాలను చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
అలాగే కమల్
డైరెక్టర్ మణిరత్నం దర్శక్వంలో
సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. 30 ఏళ్ల తర్వాత వీరిలో
సినిమా రాబోతూ ఉండడం విశేషం. నాయకుడు
సినిమా తర్వాత వీరు చేస్తున్న
సినిమా ఇదే. ఇక యాక్షన్ చిత్రాల దర్శకుడు గా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్లో కూడా ఆయన
సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా కమలహాసన్ ఇప్పుడు తమ సొంత కథలను కాకుండా
యువ దర్శకులతో సినిమాలను చేయడం విశేషం.
అలా
లోకేష్ కనక
రాజ్ దర్శకత్వంలో
విక్రమ్ రెండవ భాగం సినిమాలో కూడా ఈయన త్వరలోనే నటించబోతున్నాడు. ఆ విధంగా కమలహాసన్ పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకుని అభిమానులను అలరిస్తూ ఉండడం మంచి విషయం అనే చెప్పాలి.
విక్రమ్ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. మరి ఆయన తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. కారణం ఏదైనా కమల్ సొంత కథలు ఇప్పటి తరం వారికి ఎక్కలేడనే చెప్పాలి. మరి కొన్ని రోజులు అయన సొంత కథలు చేయొద్దని అనుకున్నాడో ఏమో కానీ అది అయన మంచి క్రేజ్ తెస్తుంది అని చెప్పాలి.