
నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం లో కౌశల్ క్రియే షన్స్ పతాకం పై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తం గా నిర్మిం చిన 'నేనెవరు' డిసెంబర్ 2న విడుదల వుతోంది. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొం దిన ఈ చిత్రాని కి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూ రి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబ లి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిం చారు. రాధగోపి తన యుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడి గా పరిచయం అవుతు న్నారు.
ఈ చిత్రం లో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిం చారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం 'నే నెవరు' కావడం విశేషం. ఈ చిత్రాని కి సినిమా టోగ్రాఫర్ గా సామల భాస్కర్ వ్యవ హరించారు.