సినీ ఇండస్ట్రీలో బ్రేకప్ అనే విషయం ఇప్పుడు సర్వసాధారణంగా మారుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ సైతం ప్రేమలో పడడం ఆ తర్వాత కొద్ది రోజులకు బ్రేకప్ అవ్వడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో కొత్త బ్రేకప్ వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ త్రిష పటానితో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వీరిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నట్లుగా అధికారికంగా చెప్పకనే తెలియజేశారు.

ఇక వీరిద్దరి ప్రేమ హద్దులు దాటి కుటుంబ సభ్యుల దాకా వెళ్లడంతో వారు కూడా ఓకే అనేశారు అన్నట్లుగా సమాచారం. అయితే వివాహం చేసుకుంటారు అనే వార్తలు కూడా వినిపించాయి ఇద్దరు కూడా పలు పార్టీలకు పబ్బులకు వెళ్లడం మీడియా కంటపడడం వంటివి జరుగుతూనే ఉండేవి. ఇద్దరు కూడా కలిసి వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు కానీ అనుహంగా వీరిద్దరూ బ్రేకప్ అవ్వడం అందరిని ఆశ్చర్యంగా చేస్తోంది. ఆరు ఏళ్లుగా.. రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్న తరుణంలో బ్రేకప్ వార్తలు రావడంతో వారి అభిమానుల సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.


అయితే బాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండబోతున్నారు అని కానీ ప్రేమికులుగా జీవితాంతం ఉండబోరు అని వారు సన్నిహితులు తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.. అయితే హీరోగా టైగర్ ష్రాఫ్ మాత్రం ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నారు. హీరోయిన్ గా కూడా దిశాపటాన్ని ఒరేంజ్ లో అందుకుంటుంది అవకాశాలను. బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరుపొందిన ఈ జంట బ్రేకప్ కారణం ఏమయి ఉంటుంది అని అభిమానుల సైతం చర్చనీ అంశంగా మారుతుంది. మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: