రామ్ చరణ్ 2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ ల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నాడు. 'నంది అవార్డు', ఫిలింఫేర్, సైమా వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 'RRR' లో అతని నటనకు 'క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు'కి నామినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు గౌరవ డాక్టరేట్ ను అనుకోనున్నాడు. అభిమానులు, సినీ ప్రముఖులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రామ్ చరణ్ ను అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
రామ్ చరణ్ కు డాక్టరేట్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. డాక్టరేట్ స్పూర్తితో చరణ్ విజయవంతమైన లు చేయాలనీ. అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నా అని లేఖలో రాశారు పవన్. రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' లో నటిస్తున్నాడు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ప్రస్తుతం మైసూరులోజరుగుతోంది. ఈ తర్వాత బుచ్చిబాబుతో చేస్తున్నారు. ఆతర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ చేస్తున్నాడు చరణ్ .