ఇక తెలంగాణ లో దుబ్బాక ఉప ఎన్నిక విజయం తరవాత బీజేపి నేతలు స్పీడ్ పెంచారు . దుబ్బాక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలు వర్సెస్ టిఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మారిపోయింది . దాంతో బీజేపీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక టిఆర్ఎస్ నుండి కూడా పలువురు నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతల విమర్శలను ఎక్కువగా తిప్పికొట్టేవాళ్ళలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉంటారు .
ఇక తెలంగాణ లో దుబ్బాక ఉప ఎన్నిక విజయం తరవాత బీజేపి నేతలు స్పీడ్ పెంచారు . దుబ్బాక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలు వర్సెస్ టిఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మారిపోయింది . దాంతో బీజేపీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక టిఆర్ఎస్ నుండి కూడా పలువురు నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతల విమర్శలను ఎక్కువగా తిప్పికొట్టేవాళ్ళలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉంటారు .