అనంతరం బండి సంజయ్ తో కలిసి కాగజ్నగర్ లో సభకు హాజరయ్యారు. ఈ సభలో సిర్పూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బండి సంజయ్ హరీష్ బాబు కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభలో పాల్వాయి అభిమానులు కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. అంతే కాకుండా ఈ సభకు పాల్వాయి అభిమానులు భారీగా హాజరయ్యారు. ఇక సభలో బండి సంజయ్ మాట్లాడుతూ..అమరవీరుల రక్తపు మడుగులో టిఆర్ఎస్ పాలన సాగుతోందని అన్నారు . బీజేపీ ఏ మతానికి అతీతం కాదని 80 శాతం ఉన్న హిందువుల కోసం కొట్లాడుతుందని వివరించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. 2023 లో తెలంగాణలో రామ రాజ్యం సృష్టిస్తామని కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని అన్నారు .
అనంతరం బండి సంజయ్ తో కలిసి కాగజ్నగర్ లో సభకు హాజరయ్యారు. ఈ సభలో సిర్పూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బండి సంజయ్ హరీష్ బాబు కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభలో పాల్వాయి అభిమానులు కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. అంతే కాకుండా ఈ సభకు పాల్వాయి అభిమానులు భారీగా హాజరయ్యారు. ఇక సభలో బండి సంజయ్ మాట్లాడుతూ..అమరవీరుల రక్తపు మడుగులో టిఆర్ఎస్ పాలన సాగుతోందని అన్నారు . బీజేపీ ఏ మతానికి అతీతం కాదని 80 శాతం ఉన్న హిందువుల కోసం కొట్లాడుతుందని వివరించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. 2023 లో తెలంగాణలో రామ రాజ్యం సృష్టిస్తామని కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని అన్నారు .