ఢిల్లీ - ఎ న్‌ సీఆర్‌ కాలుష్యం పై టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేసి నట్లు సుప్రీం కోర్టు కు తెలిపిన కేం ద్ర ప్రభుత్వం... ఈ మేర కు సుప్రీం కోర్టు లో అఫిడ విట్ దాఖలు చేసిం ది కేంద్ర ప్రభుత్వం. కాలుష్య నియం త్రణ కోసం ఎన్‌ ఫోర్స్‌ మెంట్ టాస్క్ ఫో ర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌ లు  ఏర్పాటు చే స్తుం దని పేర్కొన్న కేంద్రం... ఐదు గురు సభ్యుల తో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ ను నియమించింది కేంద్రం.  కేంద్రం నియమించి న టా స్క్‌ ఫోర్స్‌ కు శాసనాధికారాలను కూడా ఇచ్చినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది. 

నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విధంగా.. శాసన అధికారాలు కూడా టాస్క్‌ఫోర్స్‌కు ఇచ్చామన్న కేంద్రం... ప్రస్తుతం పనిలో ఉన్న 17 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌కు నివేదిస్తాయని అఫిడవిట్‌లో పేర్కొన్నది కేంద్రం.
రానున్న 24 గంటల్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల సంఖ్యను 40కి పెంచనున్నట్లు వెల్లడిం చింది. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని.... నిత్యావసర వస్తువులతో కూడిన ట్రక్కులను మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారని పేర్కొంది కేంద్రం.  తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాఠశాలలు మూసి ఉంటాయని అఫిడవిట్‌లో పేర్కొన్న కేంద్రం.  


సీఏక్యూఎం చైర్‌పర్సన్ ఎంఎం కుట్టి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌ నియమించిన కేంద్రం... సీపీసీబీ చైర్మన్ తన్మయ్ కుమార్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది కేంద్రం.  కేంద్ర ప్రభుత్వ ఎ న్‌ ఫో ర్స్‌ మెం ట్ టా స్క్ ఫో ర్స్‌ లో స భ్యు లు గా.. డీ జీ టీ ఈ ఆ ర్‌ఐ  విభా దావన్,  మధ్య ప్రదేశ్ కాలు ష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఎన్‌కే శుక్లా,  ఆశిష్ దావన్ సీఏక్యూఎం ఎన్జీవో సభ్యుడు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: