మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది భావించానని అన్నారు. అందుకే ఇప్పటికీ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. కానీ, ప్రజా జీవితంలో ఎప్పుడు తను యాక్టీవ్గా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్న కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానని అన్నారు. ఇకపై ఏ పార్టీ రాజకీయాల్లోకి తాను వెళ్ళనని స్పష్టం చేశారు సాధారణ రాజకీయాల గురించి మాత్రమే స్పందిస్తానని వెంకయ్య నాయుడు వెల్లడించారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని చెప్పుకొచ్చారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది భావించానని అన్నారు. అందుకే ఇప్పటికీ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. కానీ, ప్రజా జీవితంలో ఎప్పుడు తను యాక్టీవ్గా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్న కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానని అన్నారు. ఇకపై ఏ పార్టీ రాజకీయాల్లోకి తాను వెళ్ళనని స్పష్టం చేశారు సాధారణ రాజకీయాల గురించి మాత్రమే స్పందిస్తానని వెంకయ్య నాయుడు వెల్లడించారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని చెప్పుకొచ్చారు.