ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మరో బిగ్ బాంబు పేల్చారు ఆర్ టాక్స్ కు జతగా మరో టాక్స్ ని వసూలు చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు యు టాక్స్ పేరిట 950 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు యు టాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 500 కోట్లు కేసి వేణుగోపాల్కు ఇచ్చారని ఇది వాస్తవం కాదా అంటూ సూటి ప్రశ్న వేశారు. సహచర మంత్రులు ఎమ్మెల్యేలు తనకన్నా ముందుకు వెళ్తున్నారని తను వెనుకబడి పోతున్నాను అనే భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు మహేందర్ రెడ్డి.
ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మరో బిగ్ బాంబు పేల్చారు ఆర్ టాక్స్ కు జతగా మరో టాక్స్ ని వసూలు చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు యు టాక్స్ పేరిట 950 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు యు టాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 500 కోట్లు కేసి వేణుగోపాల్కు ఇచ్చారని ఇది వాస్తవం కాదా అంటూ సూటి ప్రశ్న వేశారు. సహచర మంత్రులు ఎమ్మెల్యేలు తనకన్నా ముందుకు వెళ్తున్నారని తను వెనుకబడి పోతున్నాను అనే భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారు అంటూ విమర్శలు గుప్పించారు మహేందర్ రెడ్డి.