దేశం లో ఇప్పటికే 7 విడతల ఎన్నికల ముగిసాయి. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను ఒక పార్లమెంటు సీటు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగతా స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య హోరా హోరీ పోరు ఏర్పడింది. ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టంగా మారింది. ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా సర్వే సంస్థలు అందించినటు వంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బిజెపి కి అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణం లో అత్యంత ప్రముఖమైనటు వంటి సంస్థ ఆదాన్ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది.
దేశం లో ఇప్పటికే 7 విడతల ఎన్నికల ముగిసాయి. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను ఒక పార్లమెంటు సీటు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగతా స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య హోరా హోరీ పోరు ఏర్పడింది. ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టంగా మారింది. ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా సర్వే సంస్థలు అందించినటు వంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బిజెపి కి అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణం లో అత్యంత ప్రముఖమైనటు వంటి సంస్థ ఆదాన్ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి