తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
🕉 ఈరోజు బుధవారం 20.12.2017  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 5 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న డిసెంబర్ 19 న 67,169 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 21,811 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.77కోట్లు.





మరింత సమాచారం తెలుసుకోండి: