ఇక ఈ భీకరమైన పోరులో ఏది విజయం సాధిస్తుంది అన్నది కూడా చెప్పలేని విధంగానే ఉంటుంది. ఇక అందుకే చాలా తక్కువ సార్లు తమకు సమఉజ్జీలు అయినా సింహాలతో పోటీ పడటానికి అటు పులులు వెనకడుగు వేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడైనా వీటి మధ్య పోరు జరిగింది అంటే అది ఏదో ఒక జంతువు ప్రాణం పోతు ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు పులి సింహం రెండు కూడా భీకర యుద్ధం చేసుకున్నాయి. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే ఈ యుద్ధం ప్రారంభమైన సమయంలో సింహం ఎంతో సులభంగా పులిని ఓడిస్తుంది అందరూ భావించారు. కానీ ఇక్కడ మాత్రం పులి దృఢ నిశ్చయంతో యుద్ధం చేసింది అని చెప్పాలి. సింహానికి ఎన్నో గాయాలు చేసింది. చివర్లో అలసిపోయి పులి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కానీ అడవికి రాజైన సింహం మాత్రం యుద్ధం చేస్తూనే ఉంది. ఇక చివరికి మృగరాజు కూడా అలసి పోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారిపోవడంతో ఇది చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.